ప్రత్యేక ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నికల విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఎలాంటి ఎన్నికలు జరిగినా పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం మాంసం దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామంలో శుక్రవారం రెండో విడుత గొర్రె�
ప్రకృతి వైపరీత్యాల నుంచి అధిగమించేందుకు, అధిక దిగుబడి పొందేందుకు పంటల సాగును ముందుకు జరుపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోహిణి కార్తె పూర్త�
రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాలంటే.. పంటల సాగును ముందుకు జరుపుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్ష�
సంపు గోడ కూలి ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల శివారులో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల (నాగారానికి చెందిన పాఠశాల)లో గురువారం జర
సమసమాజ నిర్మాణానికి ఓటే వజ్రాయుధమని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాల యం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
మూగజీవాలను హింసిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన మూగజీవాలపై క్రూర త్వ నిరోధక జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మా ట్లాడారు.