బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ఫూలే జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, ఎంపీ అభ్యర్థి వంశీచంద్�
సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన పం ద్రాగస్టు వేడుకలకు మంత్రి శ్రీనివాస్గౌడ
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. దేవరక్రద పట్టణంలో నియోజకవర్గంలోని 300 మందికి బుధవారం బీసీ బంధు చెక్కులను జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసు
తెలంగాణ వచ్చాకే పట్టణాలు, గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరులను స్మరించుకునేందుకు జెడ్పీ మీటింగ�
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యే యంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని మం త్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి �
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతి
గ్రామపంచాయతీల్లోని డంపింగ్యార్డుల్లో కంపోస్టు ఎరువును తయారు చేయాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ రవినాయక్తో మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఉంటుందని, ఏర్పాట్ల విషయ�
మనఊరు-మనబడి పనులను త్వరగా పూర్తిచేసి పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.