Tahsildars Transfers | కరీంనగర్ జిల్లాలో తహసీల్దార్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
చారిత్రక నగరమైన వరంగల్కు సమీపంలోని దేవునూర్ ఇనుపరాతి గుట్టల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అయోమయంగా ఉన్నది. దట్టమైన అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు, మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం నుంచి అట
గోదావరి తీర ప్రాంతంలో పలు పర్యాటక ప్రదేశాలను గుర్తించినట్లు రెయిన్ వాటర్ ప్రాజెక్టు బృందం, స్టూడియో పంచతంత్ర బృందం సభ్యులు తెలిపారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ ఆదేశాల మేరకు రెయి
హైదరాబాద్లోని ఎమ్మార్వో కార్యాలయాల్లో సేవలు ఏ విధంగా అందుతున్నాయి? నిర్ణీత సమయంలోపు సంబంధిత ధ్రువపత్రాలు జారీ అవుతున్నాయా? పెండింగ్లో దరఖాస్తులకు కారణాలు? ఇలా తదితర అంశాలన్నింటిపై వివరాలు సేకరించి �
కులగణన సర్వే నేటి నుంచి ప్రారంభమైంది. మూడు రోజులపాటు చేపట్టే ఇండ్ల జాబితా నమోదు (హౌస్లిస్టింగ్) కార్యక్రమం బుధవారం మొదలైంది. ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆ�
జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంప�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కులగణన సర్వే కోసం మండలంలోని గుండారం కుటుంబాలను గుర్తించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్
నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశాలతో కొంత మంది పంచాయతీ కార్యర్శులపై బదిలీ వేటు పడింది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్కు సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్తో ఓ ఆర్డర్ జార�
Parents Win: ఆస్తి పంపకాల్లో తల్లిదండ్రులు తనకు అన్యాయం చేశారని కోపం పెంచుకున్న ఓ కొడుకు.. వారు వృద్ధులని కూడా చూడకుండా ఇంటి నుంచి గెంటేశాడు. కలెక్టరేట్ మెట్లెక్కిన ఆ వృద్ధులు...