కస్తూర్బా విద్యాలయాల్లో చదువుకుంటున్న పిల్లలకు చిన్నతనం నుంచే విద్యతోపాటు మంచి విలువలు, క్రమశిక్షణ వంటివి నేర్పించాలని అదనపు కలెక్టర్ డీ.మధుసూదన్నాయక్ సూచించారు. ఏన్కూరు మండల కేంద్రంలోని కస్తూర్బ
‘వందేండ్లలో ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదు. రాత్రికి రాత్రే ఇళ్లు, పొలాలు మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. పచ్చటి పంటలన్నీ మా కళ్లేదుటే ఎడారిలా మారాయి. అన్నింటా అపార నష్టం జరిగ�
వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి సమర్పించిన అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన �
సారూ మా సమస్యలను మీరన్నా తీర్చాలంటూ ప్రజావాణిలో ప్రజలు కలెక్టర్ జితేశ్ వి పాటిల్కు మొరపెట్టుకున్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రతిఒక్కరి స�
ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్నాయక్ సంబంధిత వార్డెన్లను ఆదేశించారు. ఆదివారం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలుర, బీసీ, ఆనందనిలయం వసతి�
జిల్లాలో ఈ యాసంగిలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలె