సాధారణ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే పోలింగ్కు సర్వం సిద్ధంమైంది. నల్లగొండ నియోజక వర్గంలో ఆర్వో రవి ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది గురువారం మధ్యాహ్నం వరకు ఎన్నికల సామగ్రిని తీసుకోని వారికి నిర్దేశించిన �
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి పల్లె, గ్రామం, పట్టణాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే స్థలాలను ముగ్గులు వేసి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు పండుగలా సాగాయి. అన్ని పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి.
పల్లె ప్రగతి దినోత్సవంతో ప్రతీ పల్లె మురిసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఈ వేడుక ఊరూరా సంబురంగా సాగింది. బతుకమ్మలు, బోనాల ర్యాలీలతో హోరెత్తించారు. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, సర్ప
మొక్కల పెంపకంతోనే వాతావరణ సమతుల్యత సాధ్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి భావి తరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాను ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాన�
గజీబిజీగా మారిన ఆధునిక జీవన విధానంలో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మలివయస్సులో అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలుకరించేవారు లేక మనోవేదనకు గురవుతున్నారు.
ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చి పోయే వారి ఆకలి తీరుస్తున్నది ‘అన్నపూర్ణ’ పథకం. బల్దియా, అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ సంయుక్తాధ్వర్యంలో వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపుతు
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ యూనిసెఫ్ ప్రతినిధి సైంతియా ఎంసికాఫీరే నుంచి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్ యూనిసెఫ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశం
దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధించాలి మంత్రి గంగుల కమలాకర్ రేపటి నుంచే ఖాతాల్లో డబ్బులు: కలెక్టర్ కర్ణన్ కరీంనగర్ రూరల్, మా