136 ఏండ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రం బయట తొలిసారిగా ఒడిశాలోని నైనీ బ్లాక్లో బొగ్గు తవ్వకాలను ప్రారంభించింది.
గనుల రాయల్టీ, పన్నులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై చట్టపరమైన చర్యలకు దిగుతున్నట్టు జార్ఖండ్లోని హేమంత్ సొరేన్ సర్కార్ ప్రకటించింది. బొగ్గు తవ్వకాలపై రూ.1.36 లక్షల కోట్ల బకాయిలను కేంద్�
KTR | సింగరేణి వే బ్రిడ్జిల వద్ద బొగ్గు లారీ లోడింగ్, అన్లోడింగ్ చేసే కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించి తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలంటూ సింగరేణి వేబ్రిడ్జి కోల్ లారీ లోడింగ్, అన్లో�
తాడిచర్ల జెన్కో ఆధ్వర్యంలో ఏఎమ్మార్ కంపెనీ చేపడుతున్న బొగ్గు తవ్వకాలను తాడిచర్ల భూ నిర్వాసితులు సోమవారం అడ్డుకున్నారు. కొన్నేడ్లుగా డేంజర్ జోన్ లోపల ఉన్న గృహాలను తీసుకుంటామని సర్వే చేసి ఇప్పటికీ �
డేంజర్ జోన్లో ఉన్న గృహాలను తీసుకునే వరకూ బొగ్గు తవ్వకాలు చేపట్టొద్దంటూ సోమవారం తాడిచర్ల భూ నిర్వాసితులు ధర్నా చేశారు. ఏఎమ్మార్ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా గృహాలను తీసుకుంటామని సర్వే చేసి ఇప్పటివరకూ
కొద్ది ఏండ్ల క్రితం ప్రభుత్వ రంగ షేర్లు కేవలం డిజిన్వెస్ట్మెంట్ జరగవచ్చన్న వార్తలు వస్తేనే పెరిగేవి. వాటి నిర్వహణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున కేవలం డివిడెండ్లకే తప్ప, మూలధన లాభాలు వచ్చే అవకాశం లేదన�
సింగరేణి.. నల్ల బంగారాన్ని తనలో ఇముడ్చుకున్న నేల.. కనకరాశులకు తీసిపోని విధంగా బొగ్గు నిక్షేపాల అవని.. ఇందులోని ప్రతి గనీ.. ఓ సిరుల మాగాణే. వందేండ్లకు పైగా బొగ్గు తవ్వకాలు జరుపుతున్నా.. తరగని సిరిసపందగా నిలిచ�
Yellandu | భద్రాద్రి కొత్తగూడెం జిల్లోలోని ఇల్లందులో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. వాన కారణంగా టేకుపల్లి పరిధిలోని కోయగూడెం గనిలో ఐదో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న బొగ్గు లభ్యతపై ఇవాళ లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. జార్ఖండ్లో వివిధ ప్రాంతాల్లో బొగ్గు అందుబాటులో ఉందని, కానీ దాన్ని తొవ్వడం లేదని ఎంపీ నిశీక�