Train Catches Fire | ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. (Train Catches Fire) కోచ్ కింద భాగంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అందులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఒక వ్యక్తి ధైర్యంతో ఫైర్ కంట్రోల్ సిలిండర్ ద్వారా మంటలు ఆర్ప�
కొలంబో: పేస్ దిగ్గజం లసిత్ మలింగ.. శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే వారం నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న సిరీస్ కోసం లంక బోర్డు మలింగను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పరిమిత
ప్రయాణికులు తమ చిన్నారులతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా భారత రైల్వే బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా లక్నో మెయిల్లో దిగువన ప్రధాన బెర్తుల
హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్కు చెందిన కె.రఘు క్రికెట్ కోచ్. ప్రస్తుతం డీఆర్ఎస్, సెయింట్ మైఖిల్స్ పాఠశాలలో క్రికెట్ కోచ్గా పని చేస్తున్నాడు. బామ్మ మాటతో స్ఫూర్తి పొందిన అతను దశాబ్ద కాలం కిందట క్రీడ
జాతీయ, అంతర్జాతీయ క్రీడా టోర్నీల్లో మన అథ్లెట్లు సత్తా చాటేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కార్యాచరణ మొదలుపెట్టింది. క్రీడా పోటీలకు అథ్లెట్లను సన్నద్ధం చేసేందుకు సాయ్ భారీగా కోచ్ల నియామకం చే
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ అథ్లెట్ నిత్య ఖాతాలో కాంస్య పతకం చేరింది. గతేడాది వరంగల్ వేదికగా జరిగిన 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నిత్య..మహిళల 100 మీటర్ల రేసులో నాలుగో స్థానంలో న�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత పురుషుల బాస్కెట్బాల్ జట్టుకు తెలంగాణకు చెందిన పీఎస్ సంతోష్ కోచ్గా ఎంపికయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే ఫిబా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టు�
చాదర్ఘాట్: మలక్పేటలోని పాకో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ టెక్నికల్ డైరెక్టర్ ఇఫ్తేకార్ స్సేన్కు ఉత్తమ కోచ్ అవార్దును జాతీయ సంఘీభావ కమిటీ ప్రకటించింది. యువతీ, యువకుల్లో స్వీయ రక్షణతో పాటు, ఆత్మస్థెర�
ఏం చేయాలో తెలియలేదుటోక్యో పతకం గెలిచిన క్షణాలపై సింధుటోక్యో: వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో పతకం గెలిచి చరిత్ర సృష్టించిన సందర్భంలో ఏం చేయాలో తెలియలేదని తెలుగు షట్లర్ పీవీ సింధు చెప్పింది. ఆనందం.. బాధ �
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు తెలంగాణకు చెందిన జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఎంపికయ్యారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) టోక్యో విశ్వక్రీడల కోసం కోచ్లు, సహాయక బృందాన్ని శ�
టీమిండియా| వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కోచ్గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్గా టీమ్ఇండియా మాజీ ఓపెనర్ శివ్ సుందర్ దాస్ నియమితుడయ్యాడు. ఫీల్డింగ్ కోచ్గా అభయ్ శర్మ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం జాత�
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా| కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్, అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగి అభ్యర్థు�