CM Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఇవాళ అటాక్ జరిగింది. ప్రజా వినతులు స్వీకరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి దాడి చేశాడు. సీఎం చెంపపై రెండు సార్లు గట్టిగా కొట్టాడు. ఆమె జుట్టు కూడా బలంగా లాగినట్లు తెలుస
భారతీయ వస్త్రధారణలో వచ్చారని ఓ జంటను ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లోకి అనుమతించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇటీవల స్థానిక పిఠాంపుర మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేంద
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల రోడ్లపై మోకాలి లోతుకు పైగా నీరు నిలిచిపోయింది. దీంతో ఒక వ్యక్తి రోడ్డుపై భారీగా నిలిచిపోయిన నీటిలో ఈతకొట్టాడు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిన చందాన మొన్నటి వరకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించే అధికార భవనాన్ని శీష్ మహల్ (అద్దాల మేడ)గా అభివర్ణించి, దాని కోసం ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి విలాసంగా �
దేశంలో కరోనా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తున్నది. ఇప్పటికి దేశంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య వెయ్యి దాటింది. గత వారంలో కొత్తగా 752 మంది వైరస్ బారిన పడ్డారు.
సీఎం రేఖా గుప్తా భర్త ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని మాజీ సీఎం, ఆప్ నేత ఆతిశీ శనివారం ఆరోపించారు. రేఖ భర్త మనీశ్ గుప్తా ఎంసీడీ, డీజేబీ, పీడబ్ల్యూడీ, డీయూఎస్ఐబీ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్
criminal cases | దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సీఎంగా రేఖా గుప్తాతో పాటు మంత్రులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ఏడుగురు మంత్రుల్లో సీఎంతో సహా ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మంత్రి ఆశిష్ సూద్పై తీ�