తమ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కోరిన ఓ పేద మహిళను హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ దారుణంగా అవమానించారు. ‘చంద్రయాన్-4తో నిన్ను కూడా పంపుతా.. కూర్చో’ అంటూ సదరు మహిళను ఉద్దేశించి వెటకారంగా నవ్వా�
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
అన్ని దానాల్లోకెల్ల రక్తదానం గొప్పది.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తం ఎంతో ఉపయోగపడుతుంది. సమాజంలో ఇలాంటి అవసరాలను గుర్తించిన మండలంలోని రాగంపేటకు చెందిన కన్నె రాజు.. వృత్తిరీత్యా కాని�
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు రైతుల నిరసన సెగ తగిలింది. హిసార్లో ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో రైతులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.
చండీగఢ్: కరోనా బారిన పడిన పేదలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.35,000 ఆర్థిక సహాయాన్ని హర్యానా సీఎం మనోహర్ లాఖ ఖట్టర్ ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూ, ఆక్సిజన్ సపోర్ట్పై ఉన్�