ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మూడు రాష్ర్టాల్లో లెజిస్లేటివ్ పార్టీ నేతలను ఎన్నుకునేందుకు బీజేపీ శుక్రవారం పలువురిని కేంద్ర పరిశీలకులుగా నియమించింది.
హర్యానాలో (Haryana) అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత సోమవారం మేవాట్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
Haryana Nuh Violence | హర్యానాలోని నుహ్ కేంద్రంగా చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర సీఎం మనోహర్లాల్ ఖట్టర్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శ
Haryana Nuh Violence | హరియాణా నూహ్ హింసాత్మక సంఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ బుధవారం స్పందించారు. హింసాత్మక ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మృతి చెందారని తెలిపారు.
చండీగఢ్: ప్రభుత్వ ఉద్యోగుల కదలికలను స్మార్ట్ వాచ్తో గమనిస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దీని ద్వారా వారి హాజరును కూడా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉ�
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదిగా నిరసనలు చేస్తూ రైతులు అడ్డుకున్న జాతీయ రహదారులను తెరుస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమ�