Minister Vemula | బాల్కొండను సీఎం కేసీఆర్9CM KCR) బంగారు తునక చేశారు. కాళేశ్వరం జలాలతో జిల్లాలను సస్యశ్యామలం చేశారు. మిషన్ కాకతీయ పథకంలో జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. రూ.వెయ్యి కోట్లతో బాల్కొండ నియ�
CM KCR | తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తరు.. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎ�
CM KCR | కాంగ్రెస్ పార్టీది దుర్మార్గమైన సంస్కృతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కత్తులతో దాడులు చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
CM KCR | ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలవాలి.. అప్పుడే ప్రజల కోరికలు తీరుతాయి.. అందుకే ఆలోచించి ఓటేయాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎ�
Minister Talasani | అనుమానమే లేదు..78 స్థానాల్లో గెలుస్తాం..మళ్ళీ అధికారంలోకి వస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సనత్నగర్ నియోజకవర్గంలోని మొండా డివిజన్ సాంబమ�
Congress | సవాళ్లకు ప్రతి సవాలుగా ‘సత్నారి, ఇత్తారి’ అనే ఇద్దరు వ్యక్తులు కేఎస్ఆర్టీసీ బస్సులో కర్ణాటకకు వెళ్తున్నారు. సాయంత్రం ఐదున్నర గొడ్తున్నది. ఆ బస్సులో వీరిద్దరే మగ మహారాజులు. తతిమా ప్రయాణికులంతా మహి
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ (CM KCR) జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్న�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Yellandu, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Yellandu, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Yellandu,
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Sathupalli, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Sathupalli, CM KCR, Praja Ashirvada Sabha, Sathupalli,
CM KCR | నాడు పీజేఆర్.. గరీబోళ్లను గుండెల్లో పెట్టుకుని వారి సంతోషానికి కారణమయ్యాడు. నేడు పీజేఆర్ను గుండెల్లో పెట్టుకున్న కాంగ్రెస్ అభిమానులంతా పీజేఆర్ వారసుడి కోసం బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. పీ�
Minister KTR | కామారెడ్డిలో ఒక్కాయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మోదీ, అమిత్ షా సహా 16 మందిని బీజేపీ తెచ్చుకుంటున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ చేసినది ఏంటో చెప్పాలని, ఆయ�
ఐదు నెలలు గడువకముందే కర్ణాటకను అధికార కాంగ్రెస్ కాటగలుపుతున్నది. సాగుకు నిరంతరాయంగా కరెంటిస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఐదు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తూ రైతులను అరిగోస పెడుతున్న�