సీఎం కేసీఆర్| ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరిం�
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేయడం కోసం నడుం కట్టారు. అప్పటికి శాసనసభ్యుడిగా, డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 2001 ఏప్రిల్ 27న డిప్యూటీ స్పీకర్ �
తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్కు దళితుల సంక్షేమంపై విస్తృతమైన ఆలోచన ఉంది. అందులో భాగమే వెయ్యి కోట్ల సీఎం దళిత ఎంపవర్మెంట్ స్కీం. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలు కాకుండా ఇది ఇంకా ఆశలు రేకెత్తించింది. 70 �
బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరలు త్వరలోనే సీఎం దృష్టికి సమస్య ఆమోదం లభిస్తే కొత్త రేట్లు ఖరారు హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం లక్ష
జయంతి సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వర్ధమాన మహావీరుని జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షల�
సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి: శాసనమండలి విప్, ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్రావు తండ్రి తానిపర్తి ప్రభాకర్రావు (82) ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవ�
కరోనా నుంచి సీఎం కేసీఆర్, కుటుంబసభ్యులు కోలుకోవాలని హోమాలు, ప్రత్యేక పూజలు హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీశాఖ మంత్రి కేటీఆ�
హైదరాబాద్ : ప్రముఖ సినీ హాస్య నటుడు పొట్టి వీరయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుండి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన సూర్యాపేట జిల్�
వేసవి సెలవులు | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వయసుతో సంబంధం లేదు: సీఎం 4 కోట్ల మందికి రూ.2500 కోట్ల ఖర్చు ప్రజల ప్రాణం కంటే డబ్బు ముఖ్యంకాదు ఇప్పటివరకు 35 లక్షల మందికి టీకాలు వ్యాక్సినేషన్ అమలుకు జిల్లాకో ఇంచార్జ�
వార్ వన్సైడ్ అన్నట్టుగా మున్సిపోల్స్ కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కూడా కరువు అన్ని చోట్లా పోటీ కూడా పెట్టలేని దుస్థితి గెలుపు కాదు; పోటీ చేయగలిగితే చాలట జనంతో సంబంధం లేనివారికి టికెట్లు వారిని �
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాటిన యాపిల్ మొక్క.. నేడు కాయలు కాస్తున్నది. 2019 డిసెంబర్లో ములుగు పర్యటించిన సమయంలో ఉద్యానశాఖకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవ�