రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పంచాయతీ చట్టం పంచాయతీరాజ్ దినోత్సవం సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని వయసుల వారికి ఉచితంగా టీకాలు వేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అద్భుతమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. ఈ పరీక్షా సమయంలో ప్రజలకు తమ �
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జిల్లాలోని కమాన్పూర్లో ఆది వరాహా స్వామికి ఆలయ చైర్మన్ ఇనగంటి ప్రేమలత ఆధ్వర్యంలో డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ప్రత్�
సినీ నటి, నగరి ఎమ్మేల్కే ఆర్కే రోజా కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆమె తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.రోజాకు సర్జరీ అయిన వి�
సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న
లండన్ : రాష్ట్రంలో ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్ తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలి
లక్ష పుష్పార్చన | కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ..యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు లక్ష పు
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు, వేద పండితుడు జోషి గోపాలశర్మ మూడు రోజుల పాటు పాశుపత మహా మృత్యుంజయ యాగం కరోనా పాజిటివ్ వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సహా పాలకులు, రాష్ట్ర ప్రజలు క్షేమంగా, ఆరోగ్య�
సీఎం కేసీఆర్ | ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లు, సిబ్బందికి కరోనా కష్ట కాలంలో రూ.2,000 ఆర్థిక సహాయం, 25 కిలోల సన్న బియ్యం ఇస్తుండటం పట్ల ప్రైవేట్ టీచర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మంత్రి సత్యవతి| ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల�