ఈటల భూకబ్జా | రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలపై బాధిత వ్యక్తులు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట భూముల కబ్జా ఫిర్యాదులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సీరియస్ అయ్యారు. తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే సీఎం కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్లతో పాటు రాష్ట్రంలోని కరోనా బారినపడ్డ ప్రజలు కూడా త�
మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసే సీఎం కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కరోనా నుంచి త్వరగా కోలుకొని ప్రజా సేవ చేయాలని గి�
2 రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షవ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీరావు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో �
హైదరాబాద్ : వ్యవసాయ భూ లావాదేవీల కోసం వన్ స్టాప్ పోర్టల్ అయిన ధరణి గురువారంతో ఆరు నెలల కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను పె�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. బుధవారం నిర్వహించిన యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్ష
ర్యాపిడ్ టెస్ట్లో నెగెటివ్ నేడు ఆర్టీపీసీఆర్ రిజల్ట్ హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కరోనా నుంచి కోలుకున్నారు. తన వ్యవసాయక్షేత్రంలో ఐసొలేషన్లో ఉన్న సీఎం కే�
యుద్ధప్రాతిపదికన టీకా ప్రక్రియ 18-44 ఏండ్ల వాళ్లు 1.75 కోట్లు అవసరమైన డోసులు 3.5 కోట్లు ఐసొలేషన్ తర్వాత సీఎం కేసీఆర్ సమీక్ష రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం శరవేగంగా
‘తెలంగాణ..’ గుండెల నిండుగా ఉప్పొంగే గర్వంతో నేడు నినదిస్తున్నఆత్మగౌరవ ప్రకటన ఇది! ఇప్పుడు స్వరాష్ట్రంగా అవతరించింది కానీ, ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాల సాధన వెనుక అరువై ఏండ్ల అరిగోస ఉన్నది. ఎంత చెప్పినా ఇంకా �
CM KCR | సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు సీఎంకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగిటివ్గా నిర్దారణ అయింది.
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ | మా హైదరాబాద్' సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం మృతి పట్ల ముఖ్యమంత్రి