వ్యాప్తిపై జాగ్రత్తగా ఉండాలి రోజుకు మూడుసార్లు సమీక్ష సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డికి పర్యవేక్షణ బాధ్యత అప్పగింత ప్రభుత్వ దవాఖానల్లో మరో10 వేల పడకలకు ఆక్సిజన్ అధికారుల�
రాష్ట్రంలో ఆదర్శవంతమైన కార్మిక విధానాల అమలు కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు �
ఈటల నుంచి తప్పించిన కేసీఆర్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్యశాఖను తప్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం చేసిన స
కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ | ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
మేడే శుభాకాంక్షలు| మేడే సందర్భంగా శ్రామికులు, కార్మికులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ శ్రామికులు, కార్మికుల పక్షపాతి అని, వారి భద్రతకు, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్
100 ఎకరాల అసైన్డ్ భూమిలో మంత్రి కుటుంబం కబ్జా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పెను భూ వివాదంలో కూరుకుపోయారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమిని చట్టవ్యతిరేకంగా ఈటల తన కుటుంబసభ్యుల పేరు మీదికి మ