గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్ వేడుకలు సరూర్నగర్, గచ్చిబౌలి, ఎల్బీస్టేడియం, కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఉత్సాంగా సాగుతున్నాయి. 33 జిల్లాల నుంచి �
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్ వేడుకలు సరూర్నగర్, గచ్చిబౌలి, ఎల్బీస్టేడియం, కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఉత్సాహంగా సాగుతున్నాయి.
నగరంలో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ జిల్లాల క్రీడాకారులతో నగరం క్రీడా సంగ్రామంగా మారిపోయింది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం బాస్కెట్బాల్, రెజ్లింగ్ �
కామారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్ల�
వికారాబాద్లో సీఎం కప్ క్రీడల పోటీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఘన
విద్యార్థులు క్రీడల్లోనూ ప్రావీణ్యం పెంచుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకిష్టయ్య క్రీడామైదానంలో సోమవారం