విజ్ఞాలు తొలిగించి లోకమంతా సుభిక్షంగా ఉండాలని చూసే గణనాథుడి పూజలకు వేళయ్యింది. నేడు వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.
Minister Harish Rao | భగవంతున్ని ఎంత భక్తితో పూజిస్తామనేది ముఖ్యం కానీ, రంగులు ముఖ్యం కాదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడిన రంగురంగుల వినాయకులు పర్యావరణానికి విఘతం కలిగిస్తాయి. అందరూ మట్టి వినాయకులనే పూజించాలని వైద్య, ఆరో
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను �
వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలకు పూజలు చేద్దామని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతినబూనారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు రసాయనాలు వినియోగించి తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప
Minister Indrakaran Reddy | పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, నీటి కాలుష్యం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పూజించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బొగ్గులకుంటలోని దేవాదాయ �
పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక సేవా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్కై ఫౌండేషన్,
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరంలో ఆసరా పింఛన్, గుర్తింపుకార్డుల పంపిణీ ఖమ్మం, ఆగస్టు 30 : వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అ�
హైదరాబాద్ : మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధి పద్మారావు నగర్ పార్క్లో జీఎచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతి �
ఎమ్మెల్యే రామన్న | వివిధ రకాల కాలుష్యం వల్ల నాశనం అవుతున్న ప్రకృతిని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.