Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో సొంతంగా మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాలశాఖ ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసరు సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ డీలర్లకు మళ్లీ ఈ-పాస్ (బయోమెట్రిక్ విధానం) అమలు చేయనుంది.