రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతున్నదని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇథనాల్ ప్యాక్టరీ, రైతుల ఉద్యమాలు వారిపై దాడుల ఘ�
ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదవ మహాసభలను విజయ వంతం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి పిలుపు నిచ్చారు.
మనం ఉండే ఈ భూమి మనదే. మన ఇల్లు ఇక్కడే ఉంటుంది. మన స్కూలు ఇక్కడే ఉంటుంది. మనం ఆడుకునే చోటూ ఇక్కడే ఉంటుంది. మనకు ఇష్టమైన వాళ్లంతా ఈ నేల మీదే నివసిస్తారు. మనం పుట్టిందీ, గిట్టాక కలిసిపోయేదీ ఈ మట్టిలోనే. ఇంతటి అను�
పోలీసులను లక్ష్యంగా చేసుకొని అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాతర్ల కారణంగా అమాయక ప్రజలు బలవుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పౌర హక్కుల సంఘం నాయకులు వారి చర్యలను ఖండించాలని ములుగు ఎ�
సృష్టిలో భాష ద్వారా భావ వ్యక్తీకరణ చేసే శక్తి ఒక్క మనిషికే ఉన్నది. పక్షులకు, జంతువులకూ, వృక్షాలకు జీవం ఉన్నది. వాటి మధ్యకూడా వాటికి అర్థమయ్యే భాష, భావం ఉన్నాయేమో! మనకు తెలియదు. మనకు తెలియనంత మాత్రాన వాటి మధ�
సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పులపై అంతర్జాతీయ మేధావుల ఆందోళన గోద్రా అల్లర్ల కేసులో ప్రధానికి క్లీన్చిట్ తీర్పుపై అభ్యంతరం న్యూఢిల్లీ, ఆగస్టు 19: సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన పలు తీర్పులు భారత్లో పౌరహక్కు�
రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సర్పంచ్ జామ్ రవి అన్నారు. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు