అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుజాతన
మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో గణనాథుడిని కొలిచిన భక్తులు.. చివరి రోజు డప్పు చప్పుళ్ల మధ్య అందంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. సాయంత్రం �
వాహనాలకు సంబంధించి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సుల్తానాబాద్ సీఐ ఇంద్రాసేనారెడ్డి తెలిపారు.