రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అ
ఓరల్ కలరా టీకా (ఓసీవీ) హిల్కాల్ మూడో దశ క్లినికల్ పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. దేశంలోని 10 క్లినికల్ ప్రదేశాల్లో ఒక ఏడాది వయసుగల చిన�
Cholera | మధ్యప్రదేశ్లో కలరా వ్యాప్తి కలకలం రేపుతున్నది. సుమారు 80 మందికిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు. కలరా వల్ల ఇద్దరు మరణించారు. భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫూప్ నగరంలోని 5, 6, 7 వార్డుల్లో నీరు కలుషితమైంది. �
Karnataka: కర్నాటకలో ప్రస్తుతం నీటి కొరత ఉన్నది. దీంతో అక్కడ కలరా వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వాటర్ టెస్టింగ్ చేయాలని సీఎం సిద్ధరామయ్య జిల్లా అధికారులను ఆదే�
ఆఫ్రికా దేశం మొజాంబిక్లో (Mozambique) తివ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు.
Zambia | ఆఫ్రికన్ దేశం జాంబియా (Zambia) కలరా (cholera) కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. వేలాది మంది ప్రజలు ఈ అతిసార వ్యాధి బారినపడి.. వైద్యసౌకర్యాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వ�
Cholera |, ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడించింద�
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున�
కలరా కేసులు వేగంగా వ్యాపిస్తున్న కారణంగా పానీ పూరీపై నేపాల్ రాజధాని ఖాట్మండులో నిషేధం విధించారు. ఇక్కడి లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పానీపూరీకి ఉపయోగి