Maa, I didn't steal chips | చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడన్న ఆరోపణలతో షాపు యజమాని బాలుడ్ని తిట్టి కొట్టాడు. అతడి తల్లిని కూడా పిలిపించి తిట్టాడు. మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అమ్మా నేను చిప్స్ దొంగిల�
‘చారానా కోడికి బారానా మసాలా’ అన్నట్టు.. రూ.15 వేలు కూడా విలువ చేయని ఒక్కో ఉద్యోగం కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏకంగా రూ.3 కోట్ల చొప్పున ఖర్చు చేయడానికి సిద్ధమైంది.
Samsung | ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూటూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిప
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్లను కేంద్రం ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ-పాస్పోర్ట్లు అంటే ఏమిటి. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. విమానాశ్రయాల్లో ఈ-పాస్పోర్టులతో ఇమ్మి�
రూ.55,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు మెగా డీల్ కోసం తైవాన్తో చర్చిస్తున్న కేంద్రం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: దేశంలో చిప్ తయారీ ప్లాంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెమీకండక్టర్ చిప్ కొరత వేధిస్తున�
లాక్డౌన్లో ఇబ్బడిముబ్బడిగా గ్యాడ్జెట్స్ కొనుగోళ్లుఫలితంగా చిప్లకు విపరీతంగా పెరిగిన డిమాండ్ఆ స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్న తయారీ సంస్థలుఫోన్లు, ఫ్రిజ్లు, కార్లు, తదితరాల తయారీపై తీవ్ర ప్రభా�
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజాలు శ్యామ్సంగ్, ఆపిల్ తదితర సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాలను మిస్ అవుతున్నట్లు వెల్లడించాయి. చిప్ల కొరత, కరోనా మహమ్మారి ప్రభావంతో అంతర్జాతీయ విమానాల �