మానవుడు ఆనందాభిలాషి. నిజానికి మానవుడే కాదు ప్రతి జీవీ ఆనందాభిలాషే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ‘ఆనందమయోభ్యాసాత్’ అంటుంది శాస్త్రం. అంటే, జీవుడు నిజానికి ఆనందస్వరూపుడే. అందుకే, ఆనందాన్వేషణ అతనికి సహజంగా�
ఈ సృష్టి పరమాత్మ స్వరూపం. సృష్టిలోని సమస్త జీవరాశులు పరమాత్మ స్వరూపాలే. వాటినే ఆత్మ స్వరూపులుగా భారతీయ ధర్మం గౌరవించింది. అందుకే జ్ఞాన సముపార్జనలో ఆత్మజ్ఞాన సముపార్జనే ప్రధానమని భావించింది మన ధర్మం. ఆత్
రమణ మహర్షి దగ్గరికి ఓ విదేశీ పాత్రికేయుడు వచ్చాడు. ఏండ్లపాటుగా అలా ఒకేచోట ఉంటున్న రమణుల్ని ఉద్దేశించి ‘అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు. ఇది ఎలా సమర్థనీయం. ఈ వైఖరితో మీరు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్న�
ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అరుదైన వరం. ఆ బాటలో అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరూ చేరుకోవాలనుకునే గమ్యస్థానం మోక్షం. భక్తిపథంలో సాగుతూ ముక్తిని పొందాలని ఆకాంక్షిస్తారు. అయితే, భగవత్ సాన్నిధ్యం పొందడ�