Chintal | టెలికాం డిపార్ట్మెంట్కు సంబంధించిన ఖాళీ స్థలాన్ని కబ్జా చేయటానికి కొందరు ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ (చింతల్)లో టెలికాం డిపార్ట్మెంట్
చింతల్లోని శ్రీచైతన్య పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. పాఠశాల భవనం మూడో అం తస్థులోని మరుగుదొడ్లను సిబ్బంది యాసిడ్తో క్లీన్ చేసి, తలుపులు వేసి వెళ్లారు.
BJP | ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని బీజేపీ పార్టీ ఓటర్లను(voters ) ప్రలోభాలకు గురి చేస్తున్నది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓట్లను కొనాలని చూస్తున్నది. అందులో భాగంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని �
జీడిమెట్ల, జనవరి 5 : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మోడలోనుంచి బంగారు గొలుసు అపహరణకు గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… చ