బీజింగ్: కరోనా కారణంగా విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించిన చైనా.. తాజాగా ఓ ఆఫర్ ఇచ్చింది. ఇండియాతోపాటు వివిధ దేశాల్లో ఉన్న చైనా ఎంబసీలు ఈ ఆఫర్ను ప్రకటించాయి. చైనాకు చెందిన వ్యాక్సిన్లు తీసుకున�
చైనాలో సోమవారం ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. గాలి దుమారం వల్ల సమీపంలోని భవనాలు, రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ ప్రభావిత
మెగా వ్యాక్సిన్ కార్యక్రమానికి క్వాడ్ శ్రీకారం చైనా వ్యాక్సిన్ దౌత్యానికి కౌంటర్ క్వాడ్ దేశాధినేతల తొలి శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీ, మార్చి 12: చైనా వ్యాక్సిన్ దౌత్యానికి దీటుగా చతుర్భుజ కూటమి �
న్యూఢిల్లీ: చైనాకు చెక్ పెట్టడానికి ఏర్పడిన క్వాడ్ (ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) తొలి దేశాధినేతల సమావేశానికి ముందు ఇండియాపై మరోసారి ఏడుపు మొదలుపెట్టింది చైనా. అక్కడి అధికార పత్రిక గ్లోబ�
బీజింగ్: చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధిస్తూనే ఉంది. ఆయన సంస్థ అలీబాబా గుత్తాధిపత్యానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందన్న కారణంతో ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7300 కోట్లు) జరిమాన�
సరిహద్దుల్లో అటు చైనా.. ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేందుకు భారత్ పకడ్బంధీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద క్యాంపులపై ఆకస్మి�
న్యూఢిల్లీ : చంద్రుడి ఉపరితలంపై చంద్ర పరిశోధనా కేంద్రం నిర్మించేందుకు రష్యా సిద్ధమైంది. ఈ పరిశోధనలో సహకారం అందించేందుకు రష్యాతో చైనా చేతులు కలిపింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు స�
బీజింగ్ : మారుమూల హిమాలయన్ ప్రావిన్స్ అయిన టిబెట్పై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పంచవర్ష ప్రణాళికలో 30 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) కేటాయిం�
బీజింగ్: నానాటికీ వృద్ధి చెందుతున్న చైనా ఆర్థిక, మిలిటరీ వ్యవస్థను దీటుగా ఎదుర్కొనేందుకు క్వాడ్ పేరుతో నాలుగు దేశాల గ్రూప్ ఒకటి ఏర్పడిన సంగతి తెలుసు కదా. ఇందులో ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలి�
న్యూఢిల్లీ: చైనా తన తాజా పంచవర్ష ప్రణాళిక (2021-25)లో కీలక ప్రతిపాదన చేసింది. భారత్కు ఎగువన బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్లు నిర్మించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనను ఈ నెల 11న నేషనల
బీజింగ్: చైనాలోనే పుట్టిన కరోనా ప్రపంచాన్నంతా పట్టి పీడిస్తుంటే.. ఆ దేశంపై మాత్రం కాసుల వర్షం కురిపించింది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది చైనా ఎగుమతులు అత్యధిక స్థాయిని అందు
బీజింగ్: రక్షణ బడ్జెట్ను చైనా భారీగా పెంచింది. ఈ ఏడాదికిగాను రక్షణ రంగానికి 1.35 ట్రిలియన్ యువాన్లు (దాదాపు రూ.15.27 లక్షల కోట్లు) కేటాయిస్తున్నట్లు చైనా ప్రధాని లీ కెక్వాంగ్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన
బీజింగ్ : భారత్తో సరిహద్దుల్లో ఉద్రిక్తల వేళ చైనా తన రక్షణ బడ్జెట్ను 209 బిలియన్ డాలర్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే 6.8శాతం అధికంగా నిధులను కేటాయించింది. ఈ మేరకు రక్షణ బడ్జెట్పై చైనా పార్లమెంట్లో ప�