న్యూఢిల్లీ: గతేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా.. చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించినా డ్రాగన్ నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నది. 2020 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో
హాంకాంగ్: చైనాలో ‘సిగ్నల్’ అందడంలేదు. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల మాదిరిగానే ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్పై కూడా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలుస
బీజింగ్/న్యూఢిల్లీ, మార్చి 16: ‘మా దేశానికి రావాలనుకుంటే మేం తయారుచేసిన కరోనా వ్యాక్సినే వేయించుకోవాల’ని చైనా మెలిక పెట్టింది. భారత్తో పాటు 19 దేశాలకు చెందినవాళ్లు తమ దేశానికి రావడానికి అనుమతి ఇస్తున్నట
బీజింగ్: ఆలీబాబా వ్యవస్థాపకుడు- చైనా కుబేరుడు జాక్మాకు, చైనా ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరో మలుపు తిరిగాయి. మీడియా సంస్థల్లో ఆలీబాబా పెట్టిన పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని జా�
బీజింగ్: ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మాపై చైనా ఆంక్షలు విధించింది. ఆలీబాబా సంస్థతో అనుసంధానమై ఉన్న మీడియా సంస్థలను పూర్తిగా వదులుకోవాలని జాక్మాను చైనా సర్కార్ ఆదేశి
బీజింగ్: కరోనా కారణంగా విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించిన చైనా.. తాజాగా ఓ ఆఫర్ ఇచ్చింది. ఇండియాతోపాటు వివిధ దేశాల్లో ఉన్న చైనా ఎంబసీలు ఈ ఆఫర్ను ప్రకటించాయి. చైనాకు చెందిన వ్యాక్సిన్లు తీసుకున�
చైనాలో సోమవారం ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. గాలి దుమారం వల్ల సమీపంలోని భవనాలు, రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ ప్రభావిత
మెగా వ్యాక్సిన్ కార్యక్రమానికి క్వాడ్ శ్రీకారం చైనా వ్యాక్సిన్ దౌత్యానికి కౌంటర్ క్వాడ్ దేశాధినేతల తొలి శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీ, మార్చి 12: చైనా వ్యాక్సిన్ దౌత్యానికి దీటుగా చతుర్భుజ కూటమి �
న్యూఢిల్లీ: చైనాకు చెక్ పెట్టడానికి ఏర్పడిన క్వాడ్ (ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) తొలి దేశాధినేతల సమావేశానికి ముందు ఇండియాపై మరోసారి ఏడుపు మొదలుపెట్టింది చైనా. అక్కడి అధికార పత్రిక గ్లోబ�
బీజింగ్: చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధిస్తూనే ఉంది. ఆయన సంస్థ అలీబాబా గుత్తాధిపత్యానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందన్న కారణంతో ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7300 కోట్లు) జరిమాన�
సరిహద్దుల్లో అటు చైనా.. ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేందుకు భారత్ పకడ్బంధీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద క్యాంపులపై ఆకస్మి�
న్యూఢిల్లీ : చంద్రుడి ఉపరితలంపై చంద్ర పరిశోధనా కేంద్రం నిర్మించేందుకు రష్యా సిద్ధమైంది. ఈ పరిశోధనలో సహకారం అందించేందుకు రష్యాతో చైనా చేతులు కలిపింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు స�
బీజింగ్ : మారుమూల హిమాలయన్ ప్రావిన్స్ అయిన టిబెట్పై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పంచవర్ష ప్రణాళికలో 30 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) కేటాయిం�