సీట్ల సంఖ్య తగ్గింపు హాంకాంగ్, మార్చి 30: హాంకాంగ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చైనా మరోసారి దెబ్బతీసింది. హాంకాంగ్ చట్టసభలో ప్రజలు ఎన్నుకునే స్థానాలను 35 నుంచి 20కి తగ్గించేసింది. ప్రస్తుతం మొత్తం 70 స్థానా�
బీజింగ్: హాంకాంగ్ను పూర్తిగా తన కంబంధ హస్తాల్లోకి తీసుకునే దిశగా చైనా మరో అడుగు వేసింది. హాంకాంగ్ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు చేసింది. ఇప్పటి వరకూ మిగిలి ఉన్న కాస్త ప్రజాస్వామ్యాన్న�
గబ్బిలాల నుంచే కరోనా వైరస్.. డబ్ల్యూహెచ్వో, చైనా సంయుక్త అధ్యయనం వెల్లడి బీజింగ్, మార్చి 29: ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ మొదట గబ్బిలాల నుంచే మనుషులకు సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సం�
బీజింగ్: దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి చైనా సర్కార్ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ సంస్థలకు ప్రోత్సాహాకాలు ప్రకటించింది. ఆ రంగ కంపెనీలకు 2030 వరకు పన్నుహాలీడే ఇస్తున్నట్ల�
కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీకవడం కాదు.. గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్వో, చైనా అధ్యయనం తేల్చింది.
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ దేశాలకు అవసరమైన యంత్రాలు, పారిశ్రామిక విడి భాగాలన్నీ చైనా నుంచే సరఫరా అవుతాయి.. ప్రత్యేకించి ఫార్మా, మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో వాడే విడి భాగాలు, ముడి సరుక�
బీజింగ్: అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది చైనా. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడి క్వాడ్ కూటమిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. లేని సమస్యలు సృష్టించొద్దని,
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కింలోని నాకూ లా పాస్ దగ్గర చైనీస్ ఆర్మీ రోడ్లు, కొత్త పోస్టులు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఇమేజ్లు బయటపెట్టాయి. గల్వాన్ లో�
చైనా తయారుచేసిన కొవిడ్-19 టీకాపై ప్రజలకు ఇంకా పూర్తిగా నమ్మకం కలుగడం లేదు. ఇటీవల ప్రచురించిన ఒక సర్వేలో తైవాన్లో 67 శాతం మంది ప్రజలు చైనాలో తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ను తీసుకోవడానికి నిరాకరించార
అలస్కా: అమెరికా, చైనా ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అలస్కాలో జరుగుతున్న భేటీలో రెండు దేశాల అధికారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా వైఖరి సరిగా లేదని బైడెన్
న్యూఢిల్లీ: గతేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా.. చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించినా డ్రాగన్ నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నది. 2020 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో
హాంకాంగ్: చైనాలో ‘సిగ్నల్’ అందడంలేదు. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల మాదిరిగానే ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్పై కూడా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలుస
బీజింగ్/న్యూఢిల్లీ, మార్చి 16: ‘మా దేశానికి రావాలనుకుంటే మేం తయారుచేసిన కరోనా వ్యాక్సినే వేయించుకోవాల’ని చైనా మెలిక పెట్టింది. భారత్తో పాటు 19 దేశాలకు చెందినవాళ్లు తమ దేశానికి రావడానికి అనుమతి ఇస్తున్నట
బీజింగ్: ఆలీబాబా వ్యవస్థాపకుడు- చైనా కుబేరుడు జాక్మాకు, చైనా ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరో మలుపు తిరిగాయి. మీడియా సంస్థల్లో ఆలీబాబా పెట్టిన పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని జా�
బీజింగ్: ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మాపై చైనా ఆంక్షలు విధించింది. ఆలీబాబా సంస్థతో అనుసంధానమై ఉన్న మీడియా సంస్థలను పూర్తిగా వదులుకోవాలని జాక్మాను చైనా సర్కార్ ఆదేశి