బీజింగ్: చైనా కార్గో షిప్ సిబ్బందిలో పది మందికి ఇండియన్ వేరియంట్ కరోనా సోకింది. మొత్తం 20 మంది సిబ్బందిలో 11 మంది కరోనా బారిన పడినట్లు జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన ఆరోగ్య అధికారులు తెలిపారు. 11 క�
న్యూఢిల్లీ: ఇండియాకు 25 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను అందించడానికి తమ మెడికల్ స్లపయర్స్ ఓవర్టైమ్ పని చేస్తున్నారని చైనా చెప్పింది. ఇండియా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా భారీ సంఖ్యలో �
కిండర్గార్టెన్| గ్వాంగ్జీలో రీజియన్లో ఉన్న ఓ కిండర్గార్టెన్పై దుండగుడు దాడిచేసి ఇద్దరు చిన్నారులను పొట్టనపెట్టుకున్నాడు. మరో 16 మందిని తీవ్రంగా గాయపరిచాడని ప్రభుత్వ అధికార వార్త సంస్థ గ్జిన్హువా
సొంత స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్న చైనా ఐఎస్ఎస్కు దీటుగా ‘టియాన్హే’ 12 మంది వ్యోమగాములు ఉండేలా నిర్మాణం అమెరికా, ఐరోపా ఆంక్షల నేపథ్యంలో నిర్ణయం నేడే తొలి ప్రయోగం.. వచ్చే ఏడాది అందుబాటులోకి ప్రపంచం�
China Covid vaccine: పొరుగు దేశం పాకిస్థాన్కు చైనా నుంచి మరో 10 లక్షల డోసుల కొవిడ్-19 టీకాలు అందాయి. కరోనా కట్టడి కోసం చైనా తయారు చేసిన సినోఫార్మ్ వ్యాక్సిన్లను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)కు చెంది�
Corona in China: కరోనా వైరస్ పుట్టింది భారత్లో కాదు. కానీ, ప్రపంచ దేశాల్లోకెల్లా ఇప్పుడు అత్యంత వేగంగా విజృంభిస్తున్నది మాత్రం భారత్లోనే. గత వారం రోజుల నుంచి అయితే పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
గ్రేవ్యార్డ్ను తలపిస్తున్న బైక్స్|
చైనాలోని వివిధ నగరాల్లో స్టార్టప్ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసిన షేర్డ్ సైకిల్ వ్యవస్థ ఫెయిలైంది. ఫలితంగా బైక్స్ ...
బీజింగ్: ఒక వ్యక్తి నడుస్తుండగా అతడి బ్యాగ్లోని సెల్ ఫోన్ పేలింది. దీంతో మంటలు అంటుకోగా అతడు వెంటనే దానిని కింద పడేశాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ
కోవిడ్ తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోమని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అటు చైనా కూడా ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు టీకాలు వేయించుకోమని చెబుతున్నా పట్టించుక�
బీజింగ్ : చైనాలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే మహిళ తనను వేధిస్తున్న బాస్ కు చీపురుతో బుద్ధి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసభ్యకర టెక్ట్స్ ను పంపుతున్న బాస్ కు షాక్ ట్రీట్మ�
వాషింగ్టన్: భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద ఇంకా ఉద్రిక్త ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. సరిహద్దు వద్ద చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్న�