బీజింగ్: అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది చైనా. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడి క్వాడ్ కూటమిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. లేని సమస్యలు సృష్టించొద్దని,
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కింలోని నాకూ లా పాస్ దగ్గర చైనీస్ ఆర్మీ రోడ్లు, కొత్త పోస్టులు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఇమేజ్లు బయటపెట్టాయి. గల్వాన్ లో�
చైనా తయారుచేసిన కొవిడ్-19 టీకాపై ప్రజలకు ఇంకా పూర్తిగా నమ్మకం కలుగడం లేదు. ఇటీవల ప్రచురించిన ఒక సర్వేలో తైవాన్లో 67 శాతం మంది ప్రజలు చైనాలో తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ను తీసుకోవడానికి నిరాకరించార
అలస్కా: అమెరికా, చైనా ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అలస్కాలో జరుగుతున్న భేటీలో రెండు దేశాల అధికారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా వైఖరి సరిగా లేదని బైడెన్
న్యూఢిల్లీ: గతేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా.. చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించినా డ్రాగన్ నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నది. 2020 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో
హాంకాంగ్: చైనాలో ‘సిగ్నల్’ అందడంలేదు. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల మాదిరిగానే ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్పై కూడా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలుస
బీజింగ్/న్యూఢిల్లీ, మార్చి 16: ‘మా దేశానికి రావాలనుకుంటే మేం తయారుచేసిన కరోనా వ్యాక్సినే వేయించుకోవాల’ని చైనా మెలిక పెట్టింది. భారత్తో పాటు 19 దేశాలకు చెందినవాళ్లు తమ దేశానికి రావడానికి అనుమతి ఇస్తున్నట
బీజింగ్: ఆలీబాబా వ్యవస్థాపకుడు- చైనా కుబేరుడు జాక్మాకు, చైనా ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరో మలుపు తిరిగాయి. మీడియా సంస్థల్లో ఆలీబాబా పెట్టిన పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని జా�
బీజింగ్: ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మాపై చైనా ఆంక్షలు విధించింది. ఆలీబాబా సంస్థతో అనుసంధానమై ఉన్న మీడియా సంస్థలను పూర్తిగా వదులుకోవాలని జాక్మాను చైనా సర్కార్ ఆదేశి
బీజింగ్: కరోనా కారణంగా విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించిన చైనా.. తాజాగా ఓ ఆఫర్ ఇచ్చింది. ఇండియాతోపాటు వివిధ దేశాల్లో ఉన్న చైనా ఎంబసీలు ఈ ఆఫర్ను ప్రకటించాయి. చైనాకు చెందిన వ్యాక్సిన్లు తీసుకున�
చైనాలో సోమవారం ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. గాలి దుమారం వల్ల సమీపంలోని భవనాలు, రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ ప్రభావిత
మెగా వ్యాక్సిన్ కార్యక్రమానికి క్వాడ్ శ్రీకారం చైనా వ్యాక్సిన్ దౌత్యానికి కౌంటర్ క్వాడ్ దేశాధినేతల తొలి శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీ, మార్చి 12: చైనా వ్యాక్సిన్ దౌత్యానికి దీటుగా చతుర్భుజ కూటమి �
న్యూఢిల్లీ: చైనాకు చెక్ పెట్టడానికి ఏర్పడిన క్వాడ్ (ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) తొలి దేశాధినేతల సమావేశానికి ముందు ఇండియాపై మరోసారి ఏడుపు మొదలుపెట్టింది చైనా. అక్కడి అధికార పత్రిక గ్లోబ�
బీజింగ్: చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధిస్తూనే ఉంది. ఆయన సంస్థ అలీబాబా గుత్తాధిపత్యానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందన్న కారణంతో ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7300 కోట్లు) జరిమాన�