న్యూఢిల్లీ: చైనాకు చెక్ పెట్టడానికి ఏర్పడిన క్వాడ్ (ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) తొలి దేశాధినేతల సమావేశానికి ముందు ఇండియాపై మరోసారి ఏడుపు మొదలుపెట్టింది చైనా. అక్కడి అధికార పత్రిక గ్లోబ�
బీజింగ్: చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధిస్తూనే ఉంది. ఆయన సంస్థ అలీబాబా గుత్తాధిపత్యానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందన్న కారణంతో ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7300 కోట్లు) జరిమాన�
సరిహద్దుల్లో అటు చైనా.. ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేందుకు భారత్ పకడ్బంధీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద క్యాంపులపై ఆకస్మి�
న్యూఢిల్లీ : చంద్రుడి ఉపరితలంపై చంద్ర పరిశోధనా కేంద్రం నిర్మించేందుకు రష్యా సిద్ధమైంది. ఈ పరిశోధనలో సహకారం అందించేందుకు రష్యాతో చైనా చేతులు కలిపింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు స�
బీజింగ్ : మారుమూల హిమాలయన్ ప్రావిన్స్ అయిన టిబెట్పై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పంచవర్ష ప్రణాళికలో 30 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) కేటాయిం�
బీజింగ్: నానాటికీ వృద్ధి చెందుతున్న చైనా ఆర్థిక, మిలిటరీ వ్యవస్థను దీటుగా ఎదుర్కొనేందుకు క్వాడ్ పేరుతో నాలుగు దేశాల గ్రూప్ ఒకటి ఏర్పడిన సంగతి తెలుసు కదా. ఇందులో ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలి�
న్యూఢిల్లీ: చైనా తన తాజా పంచవర్ష ప్రణాళిక (2021-25)లో కీలక ప్రతిపాదన చేసింది. భారత్కు ఎగువన బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్లు నిర్మించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనను ఈ నెల 11న నేషనల
బీజింగ్: చైనాలోనే పుట్టిన కరోనా ప్రపంచాన్నంతా పట్టి పీడిస్తుంటే.. ఆ దేశంపై మాత్రం కాసుల వర్షం కురిపించింది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది చైనా ఎగుమతులు అత్యధిక స్థాయిని అందు
బీజింగ్: రక్షణ బడ్జెట్ను చైనా భారీగా పెంచింది. ఈ ఏడాదికిగాను రక్షణ రంగానికి 1.35 ట్రిలియన్ యువాన్లు (దాదాపు రూ.15.27 లక్షల కోట్లు) కేటాయిస్తున్నట్లు చైనా ప్రధాని లీ కెక్వాంగ్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన
బీజింగ్ : భారత్తో సరిహద్దుల్లో ఉద్రిక్తల వేళ చైనా తన రక్షణ బడ్జెట్ను 209 బిలియన్ డాలర్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే 6.8శాతం అధికంగా నిధులను కేటాయించింది. ఈ మేరకు రక్షణ బడ్జెట్పై చైనా పార్లమెంట్లో ప�
బీజింగ్ : భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో నిజమైన విలన్కు ఫలితం దక్కింది. ఘర్షణకు మూలకారకుడైన జనరల్ జావో జోంగ్కికి జిన్పింగ్ ప్రభుత్వం ముఖ్యమైన స్థానాన్ని కల్పించింది. పీఎల్ఎకు చెందిన ఈ మాజీ టా�
బీజింగ్: దేశంలో ఉన్న కఠిక పేదరికంపై సంపూర్ణ విజయం సాధించినట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో.. పేదరికాన్ని సమూలంగా నిర్మూలించినట్లు ఆయన వ�
హైదరాబాద్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్.. ఈ ఏడాది భారత్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. బ్రిక్స్ దేశాల సదస్సు ఈ ఏడాది భారత్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఆ సమావేశాలకు హాజరు అవుతార�