లండన్: కోవిడ్-19 మూలాలపై మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వెలువడిన ఓ అధ్యయన నివేదిక ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడించింది. వూహాన్ ల్యాబులో చైనా శాస్త్రవేత్తలు వైరస్�
బీజింగ్, మే 29: చైనాలో మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తున్నది. 1.5 కోట్ల జనాభా గల గాంజావ్ నగరంలో కొత్తగా 20 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి భారత్లో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్ రకం కేసులేనన�
చైనా తన అంతరిక్ష కేంద్రం సరఫరా మిషన్ కోసం టియాన్జౌ-2 ను శనివారం రాత్రి విజయవంతంగా ప్రయోగించింది. సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం టియాన్హేకు పరికరాలు, చోదక యంత్రాలను మోసే ఆటోమేటెడ్ కార్గో అం
కొలంబో: ఆమె పేరు సుషీయినే. పుట్టిపెరిగింది చైనాలో. చెప్పుకుంటుంది శ్రీలంక యువరాణినని. మే 26న బీజింగ్ లోని శ్రీలంక రాయబార కార్యాలయంలో జరిగన ‘వేశాఖ’ ఉత్సవాలకు హాజరైంది. ఈ వార్త సహజంగానే శ్రీలంకలో గుప్పుమ�
కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలి.. ఇంటెలిజెన్స్కు బైడెన్ ఆదేశం | కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.
బిజినెస్ స్కూల్ అధ్యక్ష పదవికి జాక్మా రాంరాం!
చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపక అధినేత జాక్ మా.. తన బిజినెస్ స్కూల్ అధ్యక్ష పదవికి..
ప్రపంచానికి పైకప్పుగా పేరుగాంచిన టిబెట్ను 1951 లో సరిగ్గా ఇదే రోజున చైనా ఆక్రమించింది. ఈ రోజునే టిబెటన్లు బ్లాక్ డేగా భావిస్తారు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత దలైలామా భారతదేశానికి వచ్చారు.
బీజింగ్, మే 22: అంగారక గ్రహంపైకి చైనా తొలిసారిగా ప్రయోగించిన రోవర్ ‘జురోంగ్’.. ల్యాండర్ నుంచి విడిపోయి మార్స్ ఉపరితలంపై అడుగుపెట్టింది. ఆరు చక్రాలున్న ఈ రోవర్ అరుణగ్రహంపై తన అన్వేషణను మొదలుపెట్టిం
అనారోగ్యంతో మరణించిన చైనా శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్ బీజింగ్, మే 22: సంకరజాతి వరి వంగడాల సృష్టికర్త, చైనా శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్ (91) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు శరీరంలో