చైనా| చైనాలోని జిన్జియాంగ్ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 21 మంది మైనర్లు గల్లంతయ్యారు. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్లో శనివారం సాయంత్రం భారీ వరదలు సంభవించాయి.
అలీబాబాపై భారీ జరిమానా విధించిన చైనా రెగ్యులేటర్లు గుత్తాధిపత్యం, అక్రమాల ఆరోపణలు బీజింగ్, ఏప్రిల్ 10: ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్పై చైనా భారీ ఫైన్ వేసింది. ఏకంగా రూ.20,775 కోట్ల (2.78 బిలియన్ డాలర్లు ల�
భారత్-చైనా| సరిహద్దుల్లో శాంతిస్థాపనే ధ్యేయంగా భారత్-చైనా మధ్య నేడు 11వ విడత కోర్ కమాండర్ల స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. లడఖ్లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరు
బీజింగ్ : అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబో డాగ్ పేరు స్పాట్. దీనికి పోటీగా చైనా తన సొంత రోబో కుక్క ఆల్ఫా డాగ్ ను ఆవిష్కరించింది. బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబో కుక్క పారిశ్రామిక అవసర�
బీజింగ్: కుమారుడి పెండ్లి వేడుకలో ఎప్పుడో తప్పిపోయిన కూతురు కంటపడటంతో మహిళ పొంగిపోయింది. తన కుమారుడితో జీవితం పంచుకోబోయే కోడలే చిన్ననాట తప్పిపోయిన తన కుమార్తెని ఆమె గుర్తించింది. కొత్త కోడలి చేతిపై పు�
రుయిలీ: చైనాలోని రుయిలీ నగర ప్రజలందరికీ కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఆ నగరంలో సుమారు మూడు లక్షల జనాభా ఉంది. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఆ నగరంలో తాజాగా 15 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అ�
సీట్ల సంఖ్య తగ్గింపు హాంకాంగ్, మార్చి 30: హాంకాంగ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చైనా మరోసారి దెబ్బతీసింది. హాంకాంగ్ చట్టసభలో ప్రజలు ఎన్నుకునే స్థానాలను 35 నుంచి 20కి తగ్గించేసింది. ప్రస్తుతం మొత్తం 70 స్థానా�
బీజింగ్: హాంకాంగ్ను పూర్తిగా తన కంబంధ హస్తాల్లోకి తీసుకునే దిశగా చైనా మరో అడుగు వేసింది. హాంకాంగ్ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు చేసింది. ఇప్పటి వరకూ మిగిలి ఉన్న కాస్త ప్రజాస్వామ్యాన్న�
గబ్బిలాల నుంచే కరోనా వైరస్.. డబ్ల్యూహెచ్వో, చైనా సంయుక్త అధ్యయనం వెల్లడి బీజింగ్, మార్చి 29: ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ మొదట గబ్బిలాల నుంచే మనుషులకు సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సం�
బీజింగ్: దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి చైనా సర్కార్ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ సంస్థలకు ప్రోత్సాహాకాలు ప్రకటించింది. ఆ రంగ కంపెనీలకు 2030 వరకు పన్నుహాలీడే ఇస్తున్నట్ల�
కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీకవడం కాదు.. గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్వో, చైనా అధ్యయనం తేల్చింది.
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ దేశాలకు అవసరమైన యంత్రాలు, పారిశ్రామిక విడి భాగాలన్నీ చైనా నుంచే సరఫరా అవుతాయి.. ప్రత్యేకించి ఫార్మా, మొబైల్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో వాడే విడి భాగాలు, ముడి సరుక�