ఎంజీఎంకు తరలించిన ఐసీడీఎస్ అధికారులుఖిలావరంగల్, ఆగస్టు 16 : శ్మశానవాటికలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలేసిన ఘటన సోమవారం వరంగల్ నగరంలోని శివనగర్ వెలుగుచూసింది. పసికందు ఏడు పు విన్న ఓ వ్యక్�
చెన్నై: ఏడేండ్ల బాలుడ్ని ముగ్గురు మహిళలు కొట్టి చంపారు. తమిళనాడులోని కన్నమంగళంలో ఈ దారుణం జరిగింది. ఒక బాలుడ్ని తల్లితో పాటు మరో ఇద్దరు మహిళలు పైశాచికంగా కొట్టడాన్ని చూసిన కొందరు పోలీసులక�
అప్పుడే పుట్టిన పసికందును (కర్ణుడిని) కుంతీదేవి ఒక చెక్కపెట్టెలో పెట్టి నదిలో వదిలేసిందని మహాభారతంలో చదువుకున్నాం. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో చోటుచేసుకుంది. ఓ పసిపాపను చెక్కపెట్ట�
‘నమస్తే’ కథనానికి మంత్రి కేటీఆర్ స్పందనట్విట్టర్లో చూసి రుషిక్ వైద్యానికి హామీ నందిపేట్/మెట్పల్లి, మే 28: బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న రుషిక్ (4) అనే బాలుడి వైద్యానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే�
గర్భిణికి కరోనా | వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామానికి చెందిన గర్భిణీ పాముల మౌనిక (21)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె హోం ఐసోలేషన్లో
ఆరు నెలల చిన్నారి | జిల్లాలోని శంషాబాద్ మండలం తొండుపల్లిలో దారుణం జరిగింది. కన్నతండ్రే పసివాడని కూడా చూడకుండా చిన్నారిని నీటిసంపులో పడేశాడు. దీంతో ఆ పసివాడు కన్నుమూశాడు. తొండుపల్లికి చెందిన విక్రమ్, స్�
న్యూఢిల్లీ: పిల్లలు పుట్టకపోవడంతో మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఒక మహిళ అతడి సలహా మేరకు ఒక బాలుడ్ని బలి ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. రోషిణీ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళకు 2013లో పెండ్లి అయ్యి
నిర్మల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని మూడున్నరేండ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన భైంసా మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు వ్�