లక్నో: ఒక చిన్నారిపై బలమైన పెంపుడు కుక్క దాడి చేసింది. అయితే దీనిని చూసి కూడా పట్టించుకోని యజమానితోసహా మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఈ ఘ�
మా అక్క కూతురి వయసు 12 నెలలు. ఏడు నెలల వయసు నుంచీ ఇంట్లో చేసిన ఉగ్గు బాగానే తినేది. కానీ గత రెండు నెలలుగా సరిగ్గా తినడం లేదు. దాంతో మా అక్క కంగారు పడుతున్నది. మానసికంగా కుంగిపోతున్నది. పక్కవాళ్ల పిల్లలు బాగా త�
Baby born 6 months after marriage | వివాహం జరిగిన ఆరు నెలలకే ఓ యువతి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను అత్తమామలు ఇంటి నుంచి తరిమేశారు. ఆమెకు విడాకులివ్వమని భర్తపై అత్తమామలు ఒత్తిడి చేశారు. అతను కూడా సర�
youngest bike rider | అయిదేండ్ల వయసు పిల్లలు మహా అయితే.. నాన్నను చుట్టేసుకుని కూర్చుని బండి మీద షికార్లు చేస్తారు. కానీ, ఏకంగా బైక్ మీద రయ్మని దూసుకెళ్తూ రికార్డు సృష్టిస్తున్నాడు హైదరాబాద్కు చెందిన ఓం అద్వైత్. దే�
ధారూరు : బాల్య వివాహాలు చేయరాదని, ఎవరైనా బాల్య వివాహాలు చేసిన, వారికి సహాకరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ధారూరు ఎంపిడీవో ఉమాదేవి అన్నారు. శుక్రవారం ధారూరు మండల కేంద్రంలోని తాసిల్దార
నేనొక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నప్పుడు పెద్దగా తేడా అనిపించలేదు. కానీ, స్కూళ్లు తెరిచాక క్లాస్రూమ్లో పిల్లల్ని చూస్తుంటే చిత్రంగా అనిపిస్తున్నది. కొందరి �
భద్రాచలం: అనాథ పిల్లలను దత్తత తీసుకునే దంపతులు తమ పాన్ కార్డుతో కారా (www.cara.nic.in) వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీడీపీఓ నవ్యశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. రెండవ దశలో ఫ్యామిలీ ఫోటో, నివాస ధృవీక�
కొడిమ్యాల(మల్యాల), ఆగస్టు 22: ఆడుకుంటూ వెళ్లి ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో విషాదం నింపింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..
ఎంజీఎంకు తరలించిన ఐసీడీఎస్ అధికారులుఖిలావరంగల్, ఆగస్టు 16 : శ్మశానవాటికలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలేసిన ఘటన సోమవారం వరంగల్ నగరంలోని శివనగర్ వెలుగుచూసింది. పసికందు ఏడు పు విన్న ఓ వ్యక్�
చెన్నై: ఏడేండ్ల బాలుడ్ని ముగ్గురు మహిళలు కొట్టి చంపారు. తమిళనాడులోని కన్నమంగళంలో ఈ దారుణం జరిగింది. ఒక బాలుడ్ని తల్లితో పాటు మరో ఇద్దరు మహిళలు పైశాచికంగా కొట్టడాన్ని చూసిన కొందరు పోలీసులక�
అప్పుడే పుట్టిన పసికందును (కర్ణుడిని) కుంతీదేవి ఒక చెక్కపెట్టెలో పెట్టి నదిలో వదిలేసిందని మహాభారతంలో చదువుకున్నాం. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో చోటుచేసుకుంది. ఓ పసిపాపను చెక్కపెట్ట�