గర్భిణికి కరోనా | వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామానికి చెందిన గర్భిణీ పాముల మౌనిక (21)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె హోం ఐసోలేషన్లో
ఆరు నెలల చిన్నారి | జిల్లాలోని శంషాబాద్ మండలం తొండుపల్లిలో దారుణం జరిగింది. కన్నతండ్రే పసివాడని కూడా చూడకుండా చిన్నారిని నీటిసంపులో పడేశాడు. దీంతో ఆ పసివాడు కన్నుమూశాడు. తొండుపల్లికి చెందిన విక్రమ్, స్�
న్యూఢిల్లీ: పిల్లలు పుట్టకపోవడంతో మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఒక మహిళ అతడి సలహా మేరకు ఒక బాలుడ్ని బలి ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. రోషిణీ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళకు 2013లో పెండ్లి అయ్యి
నిర్మల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని మూడున్నరేండ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన భైంసా మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు వ్�