Thoguta Orphans | ఇటీవలే తల్లిదండ్రులు మృతి చెంది అనాధలుగా మిగిలిపోయిన పిల్లలను బాలల సంరక్షణ విభాగం దత్తత తీసుకొని ఆలన పాలన చూస్తుందని బాలల సంరక్షణ విభాగం కౌన్సిలర్ నర్సింలు అన్నారు.
మాతా, శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో చాలామంది పిల్లల బాల్యం ఇంకా బలహీనంగానే ఉంటోంది. ఫలితంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నది. తక్కువ బరు
కరీంనగర్ జిల్లాలోని నాలుగు అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో 777 కేంద్రాలుండగా, వీటిలో 752 మెయిన్, 25 మినీ సెంటర్లు ఉన్నాయి. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మినీ సెంటర్లను అప్గ్రేడ్ చేయాలని సూ�
అనాథలు, బాల కార్మికుల గుర్తింపునకు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఆపరేషన్ ముస్కాన్-10 పేరిట పిల్లల భవిత వారి భరోసాకు ఈ నెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నది.
మహిళాభివృద్ధిశిశు సంక్షేమ శాఖ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలు (ఆర్జేడీ) ఝాన్సీలక్ష్మీబాయి అన్నారు.