స్వరాష్ట్రంలోనే చెరువుల అభివృద్ధి జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 6వేల కోట్లతో 46వేల చెరువులను మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుత�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ స్వల్ప వ్యవధిలో పల్లెపల్లెనా సమృద్ధిగా నీటి వనరులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చ�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. బతుకమ్మలు, వలగొడుగులు, డప్పు దరువులతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. బోనాలతో మహిళలు చెరువు కట�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న మిషన్ కాకతీయ పథకం ద్వారా మండుటెండల్లోనూ చెరు వులు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట�
సాగునీటి రాకతో తెలంగాణ స్వరూపమే మారిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని సిరికొండ, కొండాపూర్, లక్ష్మీపూర్, వాయిపేట్, పోచంపెల్లి, ఇచ్చోడ మండలంలోని గేర్జం, త�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో ర్యాల�