‘సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు మా బతుకులు సల్లంగ ఉన్నాయి. నేతన్నల కోసం అమలు చేసిన పథకాలు మాకు ధైర్యాన్నిచ్చాయి. ఆనాడు చీకు, చింతా లేకుండా హాయిగా బతికాం. సీఎం రేవంత్రెడ్డి వచ్చినంక కొత్తవి దేవుడెరుగు.. ఉన్న �
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కురుమూర్తిస్వామి పట్టువస్ర్తాల పనులను ఆదివారం మండల కేంద్రంలోని భక్తమార్కండేయస్వా మి ఆలయంలో చేనేత కార్మికులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉపాధి లేక నేత కార్మికులు జీవనోపాధి కరువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో ఉపాధి లేక, జీవన
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవార�
కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నేత కార్మికులపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పదేండ్లపాటు సమర్థంగా అమలైన పథకాలు ఒక్కొక్కటికిగా కుంటుపడుతున్నాయి.
చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రెక్కలు ముక్కలు చేసుకొని నేసిన మగ్గం బట్ట, ఆరు నెలల నుంచి గోదాముల్లో మూలుగుతున్నది. 27 చేనేత సహకార సంఘాల పరిధిలో 20 కోట్లకు పైగా విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయ
కార్మికలోకం చిన్నబోయింది. ఉపాధి లేక.. ఆదుకునేవాళ్లు లేక ఐదు నెలలుగా గోసపడుతున్నది. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేతినిండా పని.. పనికి తగ్గ కూలితో రంది లేకుండా బతికిన కార్మిక లోకం, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్�
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చేనేత వస్ర్తాలను ఆదరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టర్ను ఆమె చాంబర్లో కలిశారు.