సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా భద్రతా ప్రమాణాలపై రసాయన, ఫార్మా కంపెనీల్లో విస్తృతంగా �
వ్యవసాయ సాగులో రైతులు రసాయనిక ఎరువులవాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి కాంతాల అలివేణి అన్నారు.
ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం సహకరించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు బారులుదీరాల్సిన పరి�
ప్రతి మనిషికీ కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. ఇల్లు, కారు, పిల్లల చదువు, వాళ్ల సెటిల్మెంట్ ఇలా జీవిత గమనంలో ఎన్నో మలుపులు ఎదురవుతాయి. ప్రతి మలుపులోనూ గెలుపు చూసిన వాళ్లలో చాలామంది రిటైర్మెంట్ మలుపు దగ్
దేశవ్యాప్తంగా పెద్దఎత్తున యూరియా దారి మళ్లుతున్నది. వ్యవసాయానికి ఉపయోగించాల్సిన యూరియా పరిశ్రమలకు తరలిపోతున్నది. కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ ఫ్లైయింగ్ స్వాడ్(ఎఫ్ఎఫ్�
అప్పటివరకు ఇంటి ముందు ఆడుతూ సందడి చేశాడు. తన అల్లరితో అమ్మను ఊరడించాడు. ఇంతలోనే మృత్యువుకు కన్ను కుట్టిందో ఏమో మూడేళ్ల చిన్నారిని కబళించింది. ఫాగింగ్ రసాయనం తాగి చిన్నారి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా రఘ�
తల వెంట్రుకలు చిక్కులు పడకుండా స్ట్రెయిట్గా ఉండాలని, నిగనిగలాడాలని మహిళలు అనేక రకాల రసాయన ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే, ఇలాంటి హెయిర్ స్ట్రెయిట్నర్ కెమికల్స్తో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ముప్�
ఫిబ్రవరిలో 22 శాతం వృద్ధి న్యూఢిల్లీ, మార్చి 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఎగుమతులు జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోయాయి. గత నెలకుగాను ఎగుమతుల్లో 22.36 శాతం వృద్ధి నమోదైంది. దీంతో 33.81 బిలియన్�