దోపిడీ దొంగలు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి రూరల్ (Peddapalli) ఎస్ఐ బీ. మల్లేశ్ అన్నారు. పెద్దపల్లి మండల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆసన్నమైందని, దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్�
వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని కాలనీలో వరుసగా చోరీలు జరుగుతుండడం తో స్థానికులు విడతల వారీగా గస్తీ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నాలుగైదు నెలలుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి.
చెడ్డీగ్యాంగ్ తరహాలో రాష్ట్రంలో వలసల గ్యాంగ్ ఒకటి తయారైందని, అధికారం ఎక్కడుంటే వారు అక్కడి వెళ్తుంటారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. వయసులో పెద్దవారైన కేశవరావు, కడియం శ్రీహరి విలు
వాళ్లు సీఎంలైతే రాష్ట్రం లూటీ ఖాయం అధికారంపై యావతోనే అడ్డగోలు మాటలు హుజూరాబాద్లో టీఆర్ఎస్దే విజయం మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ అ�