జాబిల్లి గుట్టు విప్పేందుకు బయలుదేరిన చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ వడివడిగా లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నది. తాజాగా ఈనెల 20న నాలుగో కక్ష్యను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం చంద్రయాన్-3 వ్యోమనౌక �
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ -3 బడ్జెట్ విషయంలోనూతన ప్రత్యేకతను చాటుకున్నది. చాలా తక్కువ ఖర్చుతోనే జాబిల్లిపై ఇస్రో ప్రయోగాలు చేస్తున్నది.
Ritu Karidhal : రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియాగా రీతూను పిలుస్తారు. ఇవాళ నింగికి ఎగిరే చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్ ఆమే. లక్నోకు చెందిన ఆ లేడీ.. ఫిజిక్స్లో ఎంస్సీ చేసింది. ఎన్నో ప్రఖ్యాత అవార్డులను కూడా గెలుచ�
చంద్రుడిపై అధ్యయనం కోసం ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3యాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. ఏపీలోని శ్రీహరికోట నుంచి జూలై 14న అంతరిక్ష నౌకను మధ్యాహ్నం 2.35 గంటలకు పంపనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3కి ఈ నెల 13న ముహూర్తం ఖరారైంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ దీన్ని ధ్రువీకరించారు. అయితే దీన్ని ఈ నెల 19కి కూడా మార్చే అవకాశం ఉందని చె�
ఇస్రో ఈ ఏడాది చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమవుతున్న తరుణంలో జపాన్తో కలిసి తలపెట్టిన మరో మూన్ మిషన్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ పనులు ఊపందుకున్నాయి.
ఢిల్లీ ,జూలై : కరోనా మహమ్మారి కారణంగా చంద్రయాన్ -3 ప్రయోగాలు నిలిచిపోవడంతో చంద్రయాన్-3 ప్రయోగం మరింత ఆలస్యం కానున్నదని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2022 మూడవ త్�