అమరావతి : ఆంధ్రకు ప్రత్యేక హోదాపై కేంద్రంపై వైసీపీ ఎందుకు పోరాడటం చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ సర్కార్ను ప్రశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన
అమరావతి: హెలికాప్టర్ ప్రమాదంలో అమరత్వం పొందిన చిత్తూరు జిల్లా వాసి జవాన్ లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర
అమరావతి : ఏపీలో రాజకీయ విమర్శలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సంచలన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి టీడీపీ �
అమరావతి : ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల కారణంగా ఆంధ్రప్రదేశ్ వరదల్లో 62 మంది చనిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మరణాలకు కారణమైన జగన్ ముఖ్యమంత్రి హోదా నుంచి వెంటనే తప్పుకోవాల�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అనిల్ ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంపై విపక్షాలు
హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘పెద్దలు రోశయ్య మరణవ�
అమరావతి : దివ్యాంగులను చట్ట సభల్లోకి పంపే బాధ్యతను తాను తీసుకుంటానని టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా అమరావతిలోని పార్ట�
అమరావతి : ఏపీలో తెలుగుదేశం బతికి బట్టకట్టాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చురుకుగా రాజకీయాల్లో కి రావాల్సిందేనని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన స్వార్థం �
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఉద్యోగులు చేపట్టబోయే పోరాటాలకు టీడీపీ మద్దతు ఇస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఆయన సమావేశమ
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అకాల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూత�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని, ఇందుకు కారణం అధికారులు, ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాధ్యులపైన అధికారులపై న్యాయ విచారణ చేపట్�
అమరావతి : అలిపిరి ఘటనను సాకుగా తీసుకొని నాడు ఎన్నికలకు వెళ్లి బొక్క బోర్ల పడ్డ చంద్రబాబు ఏడుపు రాజకీయాలతో లబ్ధిపొందాలని చూస్తున్నారని, నాటి ఓటమి పరిస్థితులే నేడు కూడ పునరావృతం అవుతాయని గన్నవరం ఎమ్మెల్య�
అమరావతి : విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరం అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తొలిసారిగా స్ప�
అమరావతి : అమరావతి రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి తీవ్రంగా నష్టం చేసే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు రద్దుపై ఆయన స్పందించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదే�