జిల్లా కేంద్రంలోని రాజనగరంలో గల రామకృష్ణేశ్వర ఆలయంలో ఆదివారం చండీయాగం నిర్వహించారు. ఈ యాగంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దంపతులు, పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి �
మంజీరా కుంభ మేళాకు భక్తులు తరలివస్తున్నారు. మండలంలోని రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్ర పరిధిలోని గరుడ గంగ మంజీరా తీరం ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది.
భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్త ప్రచారాస్ర్తాన్ని వేగవంతం చేసింది. ఖమ్మంలో ఆవిర్భావ సభ విజయవంతం కావటంతో రెండో భారీ బహిరంగ సభ ఎంపికలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈసారి వే�
తిరుపతి: కార్తీక మాసాన్ని పురస్కరించుకునితిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారిఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఏ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) శ