Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. చంబా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27 గంటలకు మొదటి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదైం�
హిమాచల్ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. దీంతో ఒకే కుటుంబానికి ఆరుగురు మృతిచెందారు. రాజేష్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు
షిమ్లా : హిమాచల్ప్రదేశ్ చంబా జిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన జరిగింది. తీసా సబ్ డివిజన్ వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.