జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.
లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను బలిచెయ్యొద్దని, లగచర్ల ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు పూర్తి నివేదిక అందజేయాలని, పొలీస్ హింసకు గురైన బాధితులకు తక్షణం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వికారాబాద్ జి
ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులను కులం పేరుతో అవమానించిన టీచర్లను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆదివారం శంషాబాద్ మ�
మల్లన్నసాగర్ కాల్వల ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందించి దుబ్బాకను ఆకుపచ్చగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.