ఆంగ్ల భాష గురించి గొప్పలు చెప్పుకుంటున్నా ఆ భాష మాట్లాడే వారు ఈనాటికీ అల్ప సంఖ్యాకులేనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గ్రామాలతో సహా తెలుగు అంతటా పరిఢవిల్లుతున్నదని చెప్పా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా విలువలతో కూడిన రాజకీయాల గురించి చక్కగా ప్రసంగించారు. అక్కడికే పరిమితం కాకుండా ఎంతోకొంత అమలుకు సైతం ప్రయత్నిస్తే అభినందనీయం. కానీ అలాంటి ప్రయత్నం మచ్చుకు కూడా కనిపించడ�
ఇకపై ఏటా సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించడంపపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా�
చిన్నారులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద నూతన హెలికాప్టర్కు ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్
సాయుధ రైతాంగ పోరాటయోధులకు స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్లు రాకుండా అడ్డుకొని, ఆ త్యాగధనులను దేశద్రోహులుగా చిత్రీకరించిన బీజేపీకి తెలంగాణ గడ్డ మీద ఉత్సవాలు చేసే హక్కులేదని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచే
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో సీహెచ్ విద్యాసాగర్రావు అమీర్పేట, ఫిబ్రవరి 21: తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రస్తుత తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ తెలుగు వర్సిటీగా అభివృద్ధి చేయాలని మహారాష్�
ఆర్కేపురం : ప్రపంచ దేశాలలో భారతీయ సాహిత్యానికి విశిష్ట గుర్తింపు కలదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావు అన్నారు. కొత్తపేటలోని ఓ హోటల్లో చేతనా స్రవంతి, నవయుగ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చే