రాష్ట్రంలో కొత్త లికర్ బ్రాండ్లకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ గేట్లు ఓపెన్ చేసింది. రాష్ట్రంలో అందుబాటులో లేని విదేశీ, దేశీయ లికర్ బీర్ కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానించింది.
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుల అరెస్ట్ట్ వివరాలను వెల్లడించారు. నక
ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్ధినికి తెలంగాణలో నివసిస్తున్నట్టు ధ్రువపత్రం ఎలా ఇస్తారని అలంపూర్ తాసిల్దార్ను హైకోర్టు నిలదీసింది.
చదువు ఎవరికైనా గర్వకారణం. మన చదువుకు కొలమానం డిగ్రీ. ఎవరైనా తమకున్న డిగ్రీలను గొప్పగా ప్రదర్శించుకుంటారు. నలుగురికీ తెలుపాలనుకుంటారు. పాత రోజుల్లోనైతే డిగ్రీ సర్టిఫికెట్లను ఫొటో ఫ్రేమ్ కట్టి ఇంటిలో గ�
దూర విద్య స్టడీ సెంటర్ల తీరు వల్ల నేడు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. యూజీసీ నిబంధనలు బేఖాతరు చేస్తూ, ఇష్టారీతిన నడుస్తుండటంతో అందులో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్న�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఉత్తమ విద్యను అందిస్తున్నది. 1998లో ప్రారంభమైన ఈ కాలేజీ దినాదినాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి ఉన్నత చదువులు అందించింది. వేలాది మంది విద్యార్థుల భవితకు బాటలు �
తమ మూడున్నరేండ్ల కుమార్తెకు ఏ కులం, మతంతో సంబంధం లేదని పేర్కొంటూ ‘నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన నరేష్ కార్తిక్, గాయత్రి దంపతుల�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర రెబ్బెన: రక్తదానం మహదానం అని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర అన్నారు. రెబ్బెన �