మాజీ ప్రధాని జవర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi ) దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతిభవన్లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధ�
అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా (Indian Parliament) సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్గా (Parliament) నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ (Gazette) విడుదల చేసింది.
ఎన్నో చారిత్రత్మాక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంటు భవనం (Parliament Building) ఇప్పుడు ఒక చరిత్రగా నిలిచిపోనుంది. 96 ఏండ్లుగా భారత రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న పార్లమెంటు పాతభవనం శకం నేటితో ముగ
నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది! పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సమావేశాల్ని మార్చే ప్రక్రియను గణేశ్ చతుర్థి రోజు చేపట్టాలని మోదీ సర్కార్ భావిస్తున్నది.
ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.
New Parliament Building : అత్యుద్భుతంగా కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంటోంది. లోక్సభ, రాజ్యసభ హాల్స్కు చెందిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. లోక్సభలో 888 మంది సభ్యులు కూర్చునే రీతిలో నిర్మించారు. లోటస్ థీమ్ త�
నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర బేవరేజస్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గజ్జెల నగేశ్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్�
కేంద్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం ప్రవేశ పెట్టిన సంక్ష�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రాజ్పథ్, సెంట్రల్ విస్టా లాన్ పేర్లను మార్చనున్నది. రాజ్పథ్ పేరును ‘డ్యూటీపథ్’గా మార్చనున్నట్లు సమాచారం. నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న రహదారిని ‘డ�
కొత్తగా అభివృద్ధి చేసిన సెంట్రల్ విస్టా( Central Vista )లోనే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుందని చెప్పారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన రక్షణశాఖ ఆఫీసులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం చేపడుతున్న స�
న్యూఢిల్లీ: ప్రస్తుతం రెండు కొత్త ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, కొత్త పార్లమెంట్ బిల్డింగ్తో పాటు సెంట్రల్ విస్టా పనులు జరుగుతున్నాయని ఇవాళ కేంద్ర గృహ నిర్మాణ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలి
న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని సోమవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కార్మ�