కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పట్టా పుచ్చుకుంటే, బీజేపీ పీహెచ్డీ చేసింది. అయితే మోదీ, కాదంటే ఈడీ అనే మాట ఊరికే రాలేదు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బీజేపీ సర్�
విపక్షాలను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తూ మోదీ ప్రభుత్వం తీవ్ర దుర్వినియోగానికి పాల్పడతున్నదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర�
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు వారికి జేబు సంస్థల్లా పనిచేస్తూ వస్తున్నాయని, నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ చెప్పినట్లు చేస్తున్నాయని యునైటెడ్ పూలే ఫ్రంట్ సమావేశంలో వక్తలు ఆరోపించారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలు దృష్టి పెట్టాయి.
బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల ఉత్తుత్తి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తనిఖీల పేరిట హడావిడి చేస్తున్నాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తెలిసిందే. అవతలి పార్టీ వాళ్లు, అందులోనూ తమ మాట విననివారిపై దాడులు జరుపుతున్నది. దాడులకు భయపడి తమవైపు తి�
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కేసు దర్యాప్తు సందర్భంగా నిందితులపై ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, సంస్థ పనితీరు పారదర్శ�
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాష్ర్టాలకు నిధుల నిలిపివేత, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.