Asha workers | కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో బుధవారం ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు.
దీర్ఘకాలంగా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న ‘జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం’ ప్రక్రియ ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదన అటకెక్కినట్లు తె
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పాలిత ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం కేసుల పర్వం నడుస్తున్నది. జానపద సినిమాల్లో వలె ‘ఈ బ్రహాస్ర్తాన్ని కాచుకో’ అని ఒకరంటే..
బీహార్లో కులగణన చేపట్టాలని రాష్ట్రంలోని నితీశ్కుమార్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. కులగణన అంశం కేంద్రం జాబితాలోనిదని, చట్టప్రకారం కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వా�
పది కోట్ల టన్నుల ధాన్యం కేంద్రం కొంటుందా? రైతులను పండించొద్దంటూనే ఎలా సేకరిస్తుంది? గోదాముల్లో స్థలం లేదన్నోళ్లు ఎక్కడ నిల్వ చేస్తారు? ఆరు కోట్ల టన్నులు కొనేందుకే కిందామీద పడ్డ కేంద్రం మద్దతు ధరపైనా ఆర్
మియాపూర్ : నిరుపేద గిరిజన తెగకు చెందిన వందలాది కుటుంబాలు 40 ఏండ్లకు పైగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తమపై జులుం ప్రదర్శిస్తున్నదని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా వా
బీజేపీ ఏం చేసింది.? | ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిలదీశారు.
కేంద్రప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆక్సిజన్ తదితర అవసరాల కోసం ప్రజలు ఇంటర్నెట్లో, సోషల్మీడియాలో చేస్తున్న అభ్యర్థనలను తప్పుడు సమాచారంగా చిత్రీకరిస్తూ అధికా�
మంత్రి కొప్పుల ఈశ్వర్ | రైతులకు తీవ్ర నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడంతో వరి ధాన్యం కొనుగోలు చేయలేని సంకట పరిస్థితి ఏర్పడిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: పెన్షన్ రంగంలో విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. పెన్షన్ రం�