కేంద్రానికి సీఎస్ సోమేశ్ కుమార్ లేఖ | కొవిడ్ టీకాల కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల కొవిడ్ టీకాలు పంప
సూర్యాపేట : అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనం తెస్తానన్న మోదీ వాగ్దానం ఏమైందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తప్పుడు హామీలతో బీజేపీ ప్రజలను మోసగించిందని అన్న