ఇటీవల మొబైల్ ఫోన్లు చోరీకి గురికావడం, మిస్సింగ్ కావడం ఎక్కువగా జరుగుతుందని, సెల్ఫోన్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు.
ఆటోలో ప్రయాణికుల్లా వచ్చిన దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఒకే తరహాలో మూడు వరుస చోరీలు చేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్నగర్ సంతోష్గిరికి చెందిన వాల్ పెయింటర్ అజయ్ శుక్రవారం ఉదయం బ్రహ్మ
Cellphones recovery | చోరీకి గురైన లేదా పొరపాటున పోగొట్టుకున్న సెల్ఫోన్ ఫోన్లను(Cellphones)ట్రేస్ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ పోలీసులు సత్తా చాటుతున్నారు.
Tenth Exams | పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పరీక్షాకేంద్రాలను ‘నో సెల్ఫోన్' జోన్లుగా ప్రకటించారు.
ఏడాది నిండని పిల్లల చేతికి సెల్ఫోన్లు ఇచ్చేయడం.. మా పాప సెల్ఫోన్ లేనిదే అన్నం తినదండీ అని చెప్పుకోవడం సర్వసాధారణమైంది. సమయం దొరికినప్పుడల్లా స్మార్ట్ఫోన్లలో వీడియోగేమ్స్ ఆడుతున్నారు.