Chidambaram | బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలకు ముప్పు అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన పార్టీలన్నీ ఇండియా బ్లాక్లో ఉండాలని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాన�
బ్రెయిన్ క్యాన్సర్కు కారకమయ్యే కణాలను అంతం చేసే ఓ స్ప్రేను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్ పరిశోధకులు ఈ మేరకు గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్కు కొత్త చికిత్సన
గుజరాత్లో గత నెలలో జరిగిన మోర్బీ వంతెన దుర్ఘటనకు నిర్వహణ లోపంతోపాటు పరిమితికి మించి సందర్శకులను అనుమతించడమే కారణమని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నివేదికను ప్రభుత్వం త�
నమస్తే డాక్టరు గారు. నా వయసు పాతికేండ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. గత ఏడాదిగా నైట్ షిఫ్ట్లలో పనిచేస్తున్నాను. కొంతకాలం నుంచీ నాకు నెలసరి సక్రమంగా రావడం లేదు. డాక్టరును సంప్రదిస్తే పీసీఓఎస్ (పాలీసిస్టి�
మనిషి శరీరంలోని ప్రతి అవయవానికి క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే తల, శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణిస్తారు. పెదవులు, నోరు, చిగుళ్ల
మన శరీరంలోని విష పదార్థాలను వడపోసి, మూత్రం ద్వారా బయటికి పంపడంతోపాటు హార్మోన్లు, ఎంజైములను విడుదల చేయడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తాయి. చిక్కుడుగింజ ఆకారంలో ఉండే మూత్రపిండాలలో ఎడమ వైపున ఉండే మూత్�
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శక్తి నగర్లో గాలివానకు చెట్టు కూలి ఇండ్లు, విద్యుత్ వైర్లపై పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు విద్యుత్ సరఫరాను నిలి�
జిల్లాలో మూడు రోజులుగా తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 51.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే అనేక చెరువులు మత్తళ
క్యాన్సర్ గుర్తింపు, చికిత్సలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. క్యాన్సర్కు కారణమయ్యే 58 జన్యు సంకేతాలను కొత్తగా గుర్తించారు. పొగతాగడం, అతినీలలోహిత కిరణాలు తదితర కారణాల వల్ల శరీరంలో జరిగే జన్యుమార