మేం ఏమీ చేయం. ఎవరైనా ఏదైనా చేస్తే సహించం. ఇదీ కాంగ్రెస్, బీజేపీల ప్రస్తుత సిద్ధాంతం. ఇప్పుడు బీసీలకు అందే సాయం విషయంలోనూ ఈ రెండు పార్టీలు అదే సిద్ధాంతం చాటున నిలబడి మాట్లాడుతున్నాయి.
వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీవించేందుకు వారికి ఆర్థి�
అతి సామాన్యులే కేంద్రంగా ప్రభుత్వ పథకాలు రూపొందితే అవి వాస్తవ జన జీవిత మార్పునకు బలమైన పునాదులేస్తాయి. ఇలాంటి విధానాలు సామాజిక, ఆర్థిక సమానత్వానికి దారితీస్తాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే చేస్తున్�
కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వెళ్లిన నిధులే ఎక్కువని, రాష్ర్టానికి వస్తున్న నిధులు మాత్రం తక్కువేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి బాలాజీన�
మతోన్మాద శక్తులను రెచ్చగొడుతూ.. కులాలు, మతాల మ ధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి దేశాన్ని పాలిం చే హక్కు లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యు డు విజ్జుకృష్ణన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న �
సీఎం కేసీఆర్ నిర్ణయంతో తమ 36 ఏండ్ల కల సాకారమైందని, తమ జన్మంతా వారికి రుణపడి ఉంటామని కాయితి లంబాడ (మథుర/లభాన లంబాడ) సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్
సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆడిటోరియంలో ‘క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్' ఆధ్వర్యంలో శనివారం క్రిస్మస్ ట్రీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నదని, అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�
వికారాబాద్ : కుల వృత్తులవారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ రైల్వేగేట్ సమీపంలో వెదురుతో తయారు చేసిన ఉ�
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్చేర్యాల/కొమురవెల్లి, ఆగస్టు 24: సీఎం కేసీఆర్ పాలనలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. సీఎం కృషితోనే ప్రతి జిల్