ఓటుకు నోటు కేసులో నిందితులు సీఎం ఏ రేవంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కు వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్, రెండు �
ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు
ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య (ఏ4)దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మత్తయ్యను విచారించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మంగళవారం
పురాతన పార్టీగా పేరున్న కాంగ్రెస్ దేశంలోని మూడు రాష్ర్టాల్లో మాత్రమే సొంతంగా అధికారంలో ఉన్నది. వాటిలో దక్షిణాది రాష్ర్టాలైన కర్ణాటక ఒకటైతే, అతికష్టం మీద అధికారంలోకి వచ్చిన తెలంగాణ రెండవది. పద్నాలుగేం
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వచ్చే నెల 16ను కేసు విచారణ వాయిదా పడింది. గురువారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ